షార్జా డిప్యూటీ రూలర్ ఆత్మశాంతికి అన్ని మసీదుల్లో ప్రార్ధనలు
- July 11, 2020
అనారోగ్యంతో గత గురువారం కన్నుమూసిన షార్జా డిప్యూటీ రూలర్ షేక్ అహ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖసిమి ఆత్మశాంతి అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నారు. ధుహర్ ప్రార్ధన ముగిసిన వెంటనే దివంగత డిప్యూటీ రూలర్ కోసం ప్రార్ధనలు నిర్వహించాలని షార్జా ఇస్లామిక్ వ్యవహారాల విభాగం ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చింది. ఆయన పట్ల భగవంతుడు దయ చూపాలని, ఆయన ఆత్మకు స్వర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ దేవుణ్ణి వేడుకోనున్నారు. షేక్ అహ్మద్ బిన్ సుల్తాన్ అనారోగ్యంతో గత గురువారం యూకేలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







