షార్జా డిప్యూటీ రూలర్ ఆత్మశాంతికి అన్ని మసీదుల్లో ప్రార్ధనలు
- July 11, 2020
అనారోగ్యంతో గత గురువారం కన్నుమూసిన షార్జా డిప్యూటీ రూలర్ షేక్ అహ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖసిమి ఆత్మశాంతి అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నారు. ధుహర్ ప్రార్ధన ముగిసిన వెంటనే దివంగత డిప్యూటీ రూలర్ కోసం ప్రార్ధనలు నిర్వహించాలని షార్జా ఇస్లామిక్ వ్యవహారాల విభాగం ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చింది. ఆయన పట్ల భగవంతుడు దయ చూపాలని, ఆయన ఆత్మకు స్వర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ దేవుణ్ణి వేడుకోనున్నారు. షేక్ అహ్మద్ బిన్ సుల్తాన్ అనారోగ్యంతో గత గురువారం యూకేలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు
- UNFCCC ఫ్రేమ్వర్క్ లో చేరిన లూసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్..!!
- యువ ఆవిష్కర్తల గొప్ప ఆలోచనలు..!!
- భద్రత, రక్షణ సంబంధాలపై కువైట్, జోర్డాన్ చర్చలు..!!
- ఇంపోర్టెట్ గూడ్స్ కు ప్యాలెట్ల వినియోగం తప్పనిసరి..!!
- ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!
- సౌదీలో విజిల్బ్లోయర్లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!
- నార్వే చెస్ చాంపియన్ ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు!
- ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా









