ఇండియన్స్ రీపాట్రియేషన్ కోసం ఒమన్ నుంచి అదనంగా 34 విమానలు
- July 11, 2020
మస్కట్: ఎయిర్ ఇండియా, 34 అదనపు రీపాట్రియేషన్ విమానాల్ని మస్కట్కి పంపనుంది. వీటి ద్వారా భారతీయుల్ని స్వదేశానికి తీసుకొస్తారు. గల్ఫ్ కో-ఆపరేషన్ కంట్రీస్కి సంబంధించి 200కి పైగా విమాన సర్వీసుల్ని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఉపయోగిస్తున్నారు. ఎయిర్ ఇండియా మరియు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల్ని ఆయా బుకింగ్ ఆఫీసుల్లో బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి
- ముంబయిలో 'తెలుగు భవనం' ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసుల మెరుపు దాడి
- భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ప్రారంభం..
- బర్కాలో భారీగా నకిలీ వాహన విడిభాగాల స్వాధీనం..ముగ్గురికి జైలు, జరిమానా
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ









