ఇండియన్స్ రీపాట్రియేషన్ కోసం ఒమన్ నుంచి అదనంగా 34 విమానలు
- July 11, 2020
మస్కట్: ఎయిర్ ఇండియా, 34 అదనపు రీపాట్రియేషన్ విమానాల్ని మస్కట్కి పంపనుంది. వీటి ద్వారా భారతీయుల్ని స్వదేశానికి తీసుకొస్తారు. గల్ఫ్ కో-ఆపరేషన్ కంట్రీస్కి సంబంధించి 200కి పైగా విమాన సర్వీసుల్ని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఉపయోగిస్తున్నారు. ఎయిర్ ఇండియా మరియు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల్ని ఆయా బుకింగ్ ఆఫీసుల్లో బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా పేర్కొంది.
తాజా వార్తలు
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!







