170 మిలియన్ దిర్హామ్ అన్ పెయిడ్ డ్యూస్ని 26,800 వర్కర్స్కి చెల్లింపు
- July 11, 2020
అబుదాబీ లేబర్ కోర్ట్, 170 మిలియన్ దిర్హామ్ లను 26,800 వర్కర్స్కి వారి అకామడేషన్లో చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. డిస్టెన్స్ వర్క్ అలాగే బిజినెస్ కంటిన్యుటీ ప్లాన్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. కొత్త మెకానిజం ద్వారా బ్యాంకు అకౌంట్లు లేని ఉద్యోగులకు అన్పెయిడ్ డ్యూస్ని చెల్లించడం జరిగింది. ఎమిరేట్స్ పోస్ట్ ద్వారా వర్కర్స్కి ఈ మొత్తం అందించడం జరిగింది. లేబర్ కోర్ట్లో లేబర్ ఎన్ఫోర్స్మెంట్ సెక్షన్ అత్యద్భుతంగా పనిచేసిందని, లిటిగేషన్స్ని క్లియర్ చేయడంలో పారదర్శకంగా వ్యవహరించడం జరిగిందని కోర్టు పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి
- ముంబయిలో 'తెలుగు భవనం' ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసుల మెరుపు దాడి
- భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ప్రారంభం..
- బర్కాలో భారీగా నకిలీ వాహన విడిభాగాల స్వాధీనం..ముగ్గురికి జైలు, జరిమానా
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్









