170 మిలియన్ దిర్హామ్ అన్ పెయిడ్ డ్యూస్ని 26,800 వర్కర్స్కి చెల్లింపు
- July 11, 2020
అబుదాబీ లేబర్ కోర్ట్, 170 మిలియన్ దిర్హామ్ లను 26,800 వర్కర్స్కి వారి అకామడేషన్లో చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. డిస్టెన్స్ వర్క్ అలాగే బిజినెస్ కంటిన్యుటీ ప్లాన్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. కొత్త మెకానిజం ద్వారా బ్యాంకు అకౌంట్లు లేని ఉద్యోగులకు అన్పెయిడ్ డ్యూస్ని చెల్లించడం జరిగింది. ఎమిరేట్స్ పోస్ట్ ద్వారా వర్కర్స్కి ఈ మొత్తం అందించడం జరిగింది. లేబర్ కోర్ట్లో లేబర్ ఎన్ఫోర్స్మెంట్ సెక్షన్ అత్యద్భుతంగా పనిచేసిందని, లిటిగేషన్స్ని క్లియర్ చేయడంలో పారదర్శకంగా వ్యవహరించడం జరిగిందని కోర్టు పేర్కొంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







