ప్రభుత్వ కార్యాలయాల్లో 30 శాతం హాజరు మాత్రమే
- July 13, 2020
మస్కట్: మినిస్ట్రీకి చెందిన ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను 30 శాతానికి పరిమితం చేశారు. జులై 13 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఓ సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. ప్రత్యక్షంగా ఆయా ఉద్యోగులు ఖచ్చితంగా వుండాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని, 30 మంది ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ప్రికాషనరీ మెజర్స్ కింద ఈ చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







