ప్రభుత్వ కార్యాలయాల్లో 30 శాతం హాజరు మాత్రమే
- July 13, 2020మస్కట్: మినిస్ట్రీకి చెందిన ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను 30 శాతానికి పరిమితం చేశారు. జులై 13 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఓ సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. ప్రత్యక్షంగా ఆయా ఉద్యోగులు ఖచ్చితంగా వుండాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని, 30 మంది ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ప్రికాషనరీ మెజర్స్ కింద ఈ చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష