అగ్ని ప్రమాదంలో వలస మహిళ మృతి
- July 13, 2020
మనామా:బహ్రెయిన్లో చోటు చేసుకున్న ఓ అగ్ని ప్రమాదం ఓ వలస మహిళను బలితీసుకుంది. ఓ ఇంట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సంఘటన గురించి సమాచారం అందుకోగానే, 9 వాహనాలతో సివిల్ డిఫెన్స్ టీవ్స్ు, సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. నార్తరన్ గవర్నరేట్లోని సనాబిస్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 44 ఏళ్ళ మహిళ ప్రాణాలు కోల్పోగా 9 మందిని పోలీసులు రక్షించారు. వీరిలో ఇద్దరికి కాలిన గాయాలయ్యాయి. మిగతావారికి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. మహిళను ఆఫ్రికాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?