భారత్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు..
- July 16, 2020
భారత్లో రోజువారీ నమోదవుతున్న కేసులు రికార్డ్ స్థాయి ఉంటున్నాయి. గడిచిన 24 గంటల్లో 32,695 కేసులు నమోదయ్యాయి. అటు, 606మంది మృతిచెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా రోగుల సంఖ్య 9,68,876కి చేరింది. అటు, కరోనా మృతుల సంఖ్య 24,915కి చేరింది. కాగా.. ఇప్పటివరకు మొత్తం 6,12,815 కరోనా నుంచి కోలుకోగా.. 3,31,146 చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 63శాతంగా నమోదవుతుంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







