మనామా లో మాస్క్ లు,శానిటైజర్ లు పంపిణీ
- July 16, 2020
మనామా:మనామాలో ఇండియన్ రాయబార కార్యాలయం సహకారంతో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఒలంపిక్ కంపెనీ లో కార్మికులకు మాస్క్ లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇండియన్ రాయబార కార్యాలయ సెకండ్ సెక్రటరీ చౌదరీ కార్మికులకు మాస్క్,శానిటైజర్ ఎలా వాడాలి కరోనా రాకుండా తగు జాగ్రత్త లు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు కళా సమితి కార్యనిర్వహక సభ్యులు పాల్గొన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు