మనామా లో మాస్క్ లు,శానిటైజర్ లు పంపిణీ
- July 16, 2020
మనామా:మనామాలో ఇండియన్ రాయబార కార్యాలయం సహకారంతో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఒలంపిక్ కంపెనీ లో కార్మికులకు మాస్క్ లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇండియన్ రాయబార కార్యాలయ సెకండ్ సెక్రటరీ చౌదరీ కార్మికులకు మాస్క్,శానిటైజర్ ఎలా వాడాలి కరోనా రాకుండా తగు జాగ్రత్త లు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు కళా సమితి కార్యనిర్వహక సభ్యులు పాల్గొన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..







