మనామా లో మాస్క్ లు,శానిటైజర్ లు పంపిణీ
- July 16, 2020
మనామా:మనామాలో ఇండియన్ రాయబార కార్యాలయం సహకారంతో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఒలంపిక్ కంపెనీ లో కార్మికులకు మాస్క్ లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇండియన్ రాయబార కార్యాలయ సెకండ్ సెక్రటరీ చౌదరీ కార్మికులకు మాస్క్,శానిటైజర్ ఎలా వాడాలి కరోనా రాకుండా తగు జాగ్రత్త లు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు కళా సమితి కార్యనిర్వహక సభ్యులు పాల్గొన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







