కోవిడ్-19:ప్రికాషనరీ మెజర్స్ కొనసాగుతాయ్
- July 16, 2020
మనామా: సదరన్ గవర్నరేట్ పోలీస్, కరోనా వైరస్ సంబంధిత చట్టాలు, ప్రికాషనరీ మెజర్స్ని అమలు చేయడంలో తమవంతు బాధ్యతను ఇంకా సమర్థవంతంగా కొనసాగిస్తుందని పేర్కొంది. డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్లా బిన్ ఖాలిద్ అల్ ఖలీఫా, ఇంటీరియర్ మినిస్ట్రీ నేతృత్వంలో కరోనా వైరస్పై పోరు కోసం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్హెడ్ ఖాలిద్ అబ్దుల్ వాహిద్ ఒమర్ సమక్షంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇంటీరియర్ మినిస్టర్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా డైరెక్టివ్స్ని ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ కొనియాడారు. ఈ సమావేశం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో మరిన్ని విలువైన విషయాలు తెలుసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి టాస్క్ ఫోర్స్ మెంబర్ లెఫ్టినెంట్ కల్నల్ తారిక్ బిన్ దైనా కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







