కోవిడ్-19:ప్రికాషనరీ మెజర్స్ కొనసాగుతాయ్
- July 16, 2020
మనామా: సదరన్ గవర్నరేట్ పోలీస్, కరోనా వైరస్ సంబంధిత చట్టాలు, ప్రికాషనరీ మెజర్స్ని అమలు చేయడంలో తమవంతు బాధ్యతను ఇంకా సమర్థవంతంగా కొనసాగిస్తుందని పేర్కొంది. డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్లా బిన్ ఖాలిద్ అల్ ఖలీఫా, ఇంటీరియర్ మినిస్ట్రీ నేతృత్వంలో కరోనా వైరస్పై పోరు కోసం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్హెడ్ ఖాలిద్ అబ్దుల్ వాహిద్ ఒమర్ సమక్షంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇంటీరియర్ మినిస్టర్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా డైరెక్టివ్స్ని ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ కొనియాడారు. ఈ సమావేశం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో మరిన్ని విలువైన విషయాలు తెలుసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి టాస్క్ ఫోర్స్ మెంబర్ లెఫ్టినెంట్ కల్నల్ తారిక్ బిన్ దైనా కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







