కోవిడ్-19:ప్రికాషనరీ మెజర్స్ కొనసాగుతాయ్
- July 16, 2020
మనామా: సదరన్ గవర్నరేట్ పోలీస్, కరోనా వైరస్ సంబంధిత చట్టాలు, ప్రికాషనరీ మెజర్స్ని అమలు చేయడంలో తమవంతు బాధ్యతను ఇంకా సమర్థవంతంగా కొనసాగిస్తుందని పేర్కొంది. డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్లా బిన్ ఖాలిద్ అల్ ఖలీఫా, ఇంటీరియర్ మినిస్ట్రీ నేతృత్వంలో కరోనా వైరస్పై పోరు కోసం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్హెడ్ ఖాలిద్ అబ్దుల్ వాహిద్ ఒమర్ సమక్షంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇంటీరియర్ మినిస్టర్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా డైరెక్టివ్స్ని ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ కొనియాడారు. ఈ సమావేశం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో మరిన్ని విలువైన విషయాలు తెలుసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి టాస్క్ ఫోర్స్ మెంబర్ లెఫ్టినెంట్ కల్నల్ తారిక్ బిన్ దైనా కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







