భారతీయ సంప్రదాయ భోజనాన్ని అందిస్తున్న తొలి సంస్థగా ఎయిర్ఇండియా..
- February 04, 2016
భారత విమానయాన సంస్థ ఎయిర్ఇండియా తమ ప్రయాణికులకు భారతీయ సంప్రదాయ భోజనాన్ని అందిస్తోంది. ఎయిర్ఇండియా మెనూలో లంచ్, డిన్నర్ తాలి(అన్నం, పప్పు, కూరలు, పచ్చడి, పెరుగుతో కూడిన భోజనం)ను చేర్చింది. వీటితో పాటు మసాలాటీనీ అందించబోతోంది. మధ్యాహ్నభోజనం, డిన్నర్ తాలి, మసాలా టీలతో సంప్రదాయ భోజనాన్ని అందిస్తున్న తొలి విమానయాన సంస్థగా ఎయిర్ఇండియా గుర్తింపు పొందనుంది. ఈ సోమవారం నుంచి ఈ సేవలను ఎయిర్ ఇండియా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం దిల్లీ-ముంబయి, ముంబయి-దిల్లీ విమానాల్లో ఈ సేవలు అందిస్తున్నామని.. త్వరలో ఇతర మెట్రో సెక్టార్ విమానాల్లో ఈ సేవలను ప్రవేశపెడతామని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఈ మేరకు సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







