'రాయభారి' చేసేందుకు రెడి : వరుణ్ తేజ
- February 04, 2016
కంచె చిత్రం తో మంచి హిట్ అందుకున్న వరుణ్ తేజ ఇటీవలే పురి జగాన్నాద్ దర్శకత్వంలో లోఫర్ చిత్రం చేసి మాస్ హీరోగా మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలోనే స్పై థ్రిల్లర్ 'రాయభారి' చేసేందుకు రెడి అయ్యాడు వరుణ్ . గూడా చారి నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ విదేశాలల్లో నే జరగనుంది. ఇందుకోసం దర్శకుడు క్రిష్ ఇప్పటికే జార్జియాకు వెళ్లి ఈ చిత్రానికి సూట్ అయ్యే లోకేషన్స్ ని ఫైనల్ చేశాడు. రాయిబారి చిత్రం కోసం విదేశాల్లో 50 రోజుల షెడ్యుల్ తో పాటు అక్కడే మంచులో స్కింగ్ యాక్షన్ ఎపిసోడ్ ను కూడా ప్లాన్ చేశాడు క్రిష్ . అయితే ఈ చిత్రం కథ ఆధారంగా ఇద్దరు హీరోయిన్ లు అవసరం ఉండడం తో మొదటి హీరోయిన్ గా కంచె ఫేమ్ ప్రగ్య జైస్వాల్ ను ఒక హీరోయిన్ గా దర్శకుడు ఎంపిక చేశాడు.రెండో హీరోయిన్ కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రంలో నటించే రెండో హీరోయిన్ ఎవరనేదాన్ని అఫీషియల్ అనౌన్స్ చేస్తారట.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







