'రాయభారి' చేసేందుకు రెడి : వరుణ్ తేజ
- February 04, 2016
కంచె చిత్రం తో మంచి హిట్ అందుకున్న వరుణ్ తేజ ఇటీవలే పురి జగాన్నాద్ దర్శకత్వంలో లోఫర్ చిత్రం చేసి మాస్ హీరోగా మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలోనే స్పై థ్రిల్లర్ 'రాయభారి' చేసేందుకు రెడి అయ్యాడు వరుణ్ . గూడా చారి నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ విదేశాలల్లో నే జరగనుంది. ఇందుకోసం దర్శకుడు క్రిష్ ఇప్పటికే జార్జియాకు వెళ్లి ఈ చిత్రానికి సూట్ అయ్యే లోకేషన్స్ ని ఫైనల్ చేశాడు. రాయిబారి చిత్రం కోసం విదేశాల్లో 50 రోజుల షెడ్యుల్ తో పాటు అక్కడే మంచులో స్కింగ్ యాక్షన్ ఎపిసోడ్ ను కూడా ప్లాన్ చేశాడు క్రిష్ . అయితే ఈ చిత్రం కథ ఆధారంగా ఇద్దరు హీరోయిన్ లు అవసరం ఉండడం తో మొదటి హీరోయిన్ గా కంచె ఫేమ్ ప్రగ్య జైస్వాల్ ను ఒక హీరోయిన్ గా దర్శకుడు ఎంపిక చేశాడు.రెండో హీరోయిన్ కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రంలో నటించే రెండో హీరోయిన్ ఎవరనేదాన్ని అఫీషియల్ అనౌన్స్ చేస్తారట.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









