సౌదీలో చిక్కుకుపోయిన 105 మందిని వెనక్కి రప్పించిన యూఏఈ
- July 18, 2020
షార్జా:కరోనా వైరస్ నేపథ్యంలో సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన 105 మంది కార్మికుల్ని యూఏఈ ఎయిర్ లిఫ్ట్ చేసింది. షార్జా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో వారంతా చేరుకున్నారు. ఓసియన్ ఆయిల్ ఫీల్డ్లో వీరంతా పనిచేస్తున్నారు. ఆఫ్షోర్ ఆన్ షోర్ ప్రాజెక్టుల నిమిత్తం వీరంతా షార్జా ఫ్రీ జోన్లో విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ అప్రూవల్ తర్వాత ప్రయాణీకుల్ని రీపాట్రియేషన్ చేశారు. సౌదీ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, యూఏఈ ఫెడరల్ గవర్నమెంట్, షార్జా పోలీస్ అథారిటీస్ అలాగే ఎయిర్ అరేబియా సంయుక్తంగా ఈ ఆపరేషన్ని చేపట్టడం జరిగింది. 105 మంది తిరిగి రావడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని ఓసియన్ ఆయిల్ ఫీల్డ్ ఛైర్మన్ మొహమ్మద్ చెప్పారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







