కోవిడ్ 19 వ్యాక్సిన్ ట్రయల్స్: 5000 వాలంటీర్స్ రిజిస్ట్రేషన్
- July 18, 2020
అబుధాబి:అబుధాబి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, 5000 వాలంటీర్లు మూడో ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ నిమిత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వెల్లడించింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ పరిశోధనల నిమిత్తం ఈ రిజిస్ట్రేషన్కి అనుమతినిచ్చారు. 4హ్యామానిటీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు కల్పించారు. రిజిస్టర్ చేయించుకున్నవారికి ‘కృతజ్ఞతలు’ తెలుపుతూ వెబ్సైట్ మెసేజ్ పంపుతోంది. కీలకమైన మూడో ఫేజ్ ట్రయల్స్లో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారిని అభినందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. కరోనాపై పోరులో ఇది కీలకమైన ముందడుగు అని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ గైడ్లైన్స్కి అనుగుణంగా ఈ పరీక్షలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







