కోవిడ్ 19 వ్యాక్సిన్ ట్రయల్స్: 5000 వాలంటీర్స్ రిజిస్ట్రేషన్
- July 18, 2020
అబుధాబి:అబుధాబి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, 5000 వాలంటీర్లు మూడో ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ నిమిత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వెల్లడించింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ పరిశోధనల నిమిత్తం ఈ రిజిస్ట్రేషన్కి అనుమతినిచ్చారు. 4హ్యామానిటీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు కల్పించారు. రిజిస్టర్ చేయించుకున్నవారికి ‘కృతజ్ఞతలు’ తెలుపుతూ వెబ్సైట్ మెసేజ్ పంపుతోంది. కీలకమైన మూడో ఫేజ్ ట్రయల్స్లో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారిని అభినందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. కరోనాపై పోరులో ఇది కీలకమైన ముందడుగు అని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ గైడ్లైన్స్కి అనుగుణంగా ఈ పరీక్షలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







