మనామా:రెస్టారెంట్లో పేలుడు..10 మందికి గాయాలు
- July 18, 2020
మనామా:మనామా లోని ఓ రెస్టారెంట్లో పేలుడు సంభవించటంతో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వాళ్లలో ఇద్దరు బహ్రెయిన్ వ్యక్తులు ఉండగా..మిగిలిన ఎనిమిది మంది ఆసియా దేశాలకు చెందిన వారు. రెస్టారెంట్లో గ్యాస్ లీక్ అవటంతో బ్లాస్టింగ్ జరిగినట్లు సివిల్ డిఫెన్స్ అధికారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బహ్రెయిన్ తూర్పు ప్రాంతంలోని తుబ్లిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు తీవ్రతకు రెస్టారెంట్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు