భారత్ లో ఐటి ఉద్యోగులకు శుభవార్త..
- July 22, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశవ్యాప్తంగా ఉన్న ఐటి మరియు బీపీఓ ఉద్యోగులకు కేంద్ర టెలికమ్మ్యూనికేషన్ శాఖ ఊరట కలిగించే విషయం వెల్లడించింది. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ను డిసెంబర్ 31 వరకూ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐటి మరియు బీపీఓ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఈ విధానాన్ని డిసెంబర్ 31 వరకూ పొడిగిస్తూ.. డిపార్ట్మెంట్ అఫ్ టెలీకమ్యూనికేషన్స్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. కోవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించడానికి ఏప్రిల్లో WHO నిబంధనలలో సడలింపును డిఓటి ప్రకటించింది, ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసుకునే వెసులుబాటు కల్పించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష