భారత్లో 30వేలకు చేరువలో కరోనా మరణాలు
- July 23, 2020
భారత్లో కరోనా తీవ్రరూపం దాల్చుతుంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ఆందోళన వ్యక్తమవుతుంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన 45,720 కేసులతో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 12,38,635కు చేరింది. మొత్తం కేసుల్లో 7,82,606 ఈ మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 4,26,167 మంది చికిత్స పొందుతున్నారు. ఒక్కరోజే.. 1129మంది కరోనాతో మరణించగా.. ఇప్పటివరకూ 29,557 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో కరోనా పరీక్షలు కూడా పెద్ద ఎత్తున జరగుతున్నాయి. ఒక్కరోజే 3,50,823 కరోనా పరీక్షలు జరిగాయని ఐసీఎంఆర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







