భారత్ లో ఒక్కరోజే 49 వేల కరోనా పాజిటివ్ కేసులు
- July 24, 2020
భారత దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కేవలం వారం రోజుల్లోనే 2.6 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా ప్రతిరోజు 35 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 50 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
దేశంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 49,310 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 12,87,945కు చేరింది. ఇందులో 4,40,135 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 8,17,209 మంది కోలుకున్నారు. ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు 30,601 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..