క్యాన్సిలేషన్, రిఫండ్కి సంబంధించి ప్రయాణీకులకు పూర్తి హక్కులు
- July 24, 2020
కువైట్ సిటీ:మార్చి 14 నుంచి జులై 31 వరకు క్యాన్సిలేషన్ లేదా రిఫండ్కి సంబంధించి ప్రయాణీకులకు పూర్తి హక్కులున్నాయని డైరెక్టర్ జనరల్ ఫర్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేయడం జరిగింది. ఈ మేరకు ఓ సర్క్యులర్ని కూడా జారీ చేశారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేత కారణంగా నష్టపోయిన ప్రయాణీకులకు క్యాన్సిలేషన్ లేదా రిఫండ్ చేసుకోవడానికి పూర్తి హక్కులు ఈ సర్క్యులర్ కల్పిస్తుంది. మార్చి 14 నుంచి 31 జులై వరకు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మూసివేసిన విషయం విదితమే. ట్రావెల్ టికెట్స్, హోటల్ రిజర్వేషన్లు అలాగే టూరిస్టు సర్వీసులకు ఇది వర్తిస్తుంది. రిజర్వేషన్ల కండిషన్ల నుంచి పూర్తిస్థాయిలో మినహాయింపులు ఈ సమయానికి వర్తిస్తాయి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







