క్యాన్సిలేషన్, రిఫండ్కి సంబంధించి ప్రయాణీకులకు పూర్తి హక్కులు
- July 24, 2020
కువైట్ సిటీ:మార్చి 14 నుంచి జులై 31 వరకు క్యాన్సిలేషన్ లేదా రిఫండ్కి సంబంధించి ప్రయాణీకులకు పూర్తి హక్కులున్నాయని డైరెక్టర్ జనరల్ ఫర్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేయడం జరిగింది. ఈ మేరకు ఓ సర్క్యులర్ని కూడా జారీ చేశారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేత కారణంగా నష్టపోయిన ప్రయాణీకులకు క్యాన్సిలేషన్ లేదా రిఫండ్ చేసుకోవడానికి పూర్తి హక్కులు ఈ సర్క్యులర్ కల్పిస్తుంది. మార్చి 14 నుంచి 31 జులై వరకు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మూసివేసిన విషయం విదితమే. ట్రావెల్ టికెట్స్, హోటల్ రిజర్వేషన్లు అలాగే టూరిస్టు సర్వీసులకు ఇది వర్తిస్తుంది. రిజర్వేషన్ల కండిషన్ల నుంచి పూర్తిస్థాయిలో మినహాయింపులు ఈ సమయానికి వర్తిస్తాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







