నో-మూమెంట్ నేపథ్యంలో ‘డెలివరీ సర్వీసులకు’ అనుమతిలేదు
- July 24, 2020
మస్కట్: రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లో వుండనున్న నేపథ్యంలో ఎలాంటి డెలివరీ సర్వీసులకు అనుమతి వుండదని కోవిడ్19 సుప్రీం కమిటీ స్పష్టం చేసింది. జులై 25 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ మేరకు సుప్రీం కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. నో-మూమెంట్ సమయంలో వివిధ సర్వీసులపై స్పష్టత ఇచ్చింది. డెలివరీ సర్వీసెస్ అంటే వ్యక్తుల మూమెంట్గానే పరిగణిస్తాం గనుక, వాటికి అనుమతి ఇవ్వబోవడంలేదని సుప్రీం కమిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







