నో-మూమెంట్ నేపథ్యంలో ‘డెలివరీ సర్వీసులకు’ అనుమతిలేదు
- July 24, 2020
మస్కట్: రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లో వుండనున్న నేపథ్యంలో ఎలాంటి డెలివరీ సర్వీసులకు అనుమతి వుండదని కోవిడ్19 సుప్రీం కమిటీ స్పష్టం చేసింది. జులై 25 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ మేరకు సుప్రీం కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. నో-మూమెంట్ సమయంలో వివిధ సర్వీసులపై స్పష్టత ఇచ్చింది. డెలివరీ సర్వీసెస్ అంటే వ్యక్తుల మూమెంట్గానే పరిగణిస్తాం గనుక, వాటికి అనుమతి ఇవ్వబోవడంలేదని సుప్రీం కమిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







