మొబైల్ పోన్ మాట్లాడుతూ డ్రైవింగ్: 1,86,000 మోటరిస్టులకి జరీమానా
- July 24, 2020
యూ.ఏ.ఈ:గడచిన రెండేళ్ళలో మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినందుకుగాను 1,86,000 మందికి జరీమానా విధించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ట్రాఫిక్ ఆఫీసర్లు, వివిధ రోడ్లపై అమర్చిన కెమెరాల ద్వారా ఉల్లంఘనల్ని గుర్తించడం జరిగిందని చెప్పారు. 2018, 2019లలో ఈ కేసులు నమోదయ్యాయి. 2018లో 89,712 ఉల్లంఘనలు నమోదు కాగా, 2019లో 96,894 ఉల్లంఘనలు నమోదయ్యాయి.ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే 4 బ్లాక్ పాయింట్స్తోపాటు 800 దిర్హామ్ ల జరీమానా విధిస్తారు.ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాల తీవ్రత చాలా ఎక్కువవుతోందనీ, ఈ నేపథ్యంలో అనేక అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







