మొబైల్ పోన్ మాట్లాడుతూ డ్రైవింగ్: 1,86,000 మోటరిస్టులకి జరీమానా
- July 24, 2020
యూ.ఏ.ఈ:గడచిన రెండేళ్ళలో మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినందుకుగాను 1,86,000 మందికి జరీమానా విధించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ట్రాఫిక్ ఆఫీసర్లు, వివిధ రోడ్లపై అమర్చిన కెమెరాల ద్వారా ఉల్లంఘనల్ని గుర్తించడం జరిగిందని చెప్పారు. 2018, 2019లలో ఈ కేసులు నమోదయ్యాయి. 2018లో 89,712 ఉల్లంఘనలు నమోదు కాగా, 2019లో 96,894 ఉల్లంఘనలు నమోదయ్యాయి.ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే 4 బ్లాక్ పాయింట్స్తోపాటు 800 దిర్హామ్ ల జరీమానా విధిస్తారు.ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాల తీవ్రత చాలా ఎక్కువవుతోందనీ, ఈ నేపథ్యంలో అనేక అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?