ఏ.పీ రాష్ట్రానికి 19వేల మంది ప్రవాసాంధ్రుల రాక...
- July 25, 2020
అమరావతి: ఏ.పీ రాష్ట్ర కోవిడ్ -19 బృందంతో సమన్వయం చేసుకుంటూ 2020, మే 13 వ తేదీ నుండి ప్రపంచ నలుమూలల వివిధ దేశాల నుండి ప్రవాసాంధ్రులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంలో APNRTS కీలక పాత్ర పోషించింది. ఇప్పటివరకు దాదాపు ౩౦ కు పైగా దేశాల నుండి 250 విమానాలలో సుమారు 19000 పైగా ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి చేరుకున్నారని వెంకట్ ఎస్. మేడపాటి(APNRTS ఛైర్మన్) తెలిపారు.
తాజా వార్తలు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్









