ఏ.పీ రాష్ట్రానికి 19వేల మంది ప్రవాసాంధ్రుల రాక...
- July 25, 2020
అమరావతి: ఏ.పీ రాష్ట్ర కోవిడ్ -19 బృందంతో సమన్వయం చేసుకుంటూ 2020, మే 13 వ తేదీ నుండి ప్రపంచ నలుమూలల వివిధ దేశాల నుండి ప్రవాసాంధ్రులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంలో APNRTS కీలక పాత్ర పోషించింది. ఇప్పటివరకు దాదాపు ౩౦ కు పైగా దేశాల నుండి 250 విమానాలలో సుమారు 19000 పైగా ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి చేరుకున్నారని వెంకట్ ఎస్. మేడపాటి(APNRTS ఛైర్మన్) తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









