ఏ.పీ రాష్ట్రానికి 19వేల మంది ప్రవాసాంధ్రుల రాక...

- July 25, 2020 , by Maagulf
ఏ.పీ రాష్ట్రానికి 19వేల మంది ప్రవాసాంధ్రుల రాక...

అమరావతి: ఏ.పీ రాష్ట్ర కోవిడ్ -19 బృందంతో సమన్వయం చేసుకుంటూ 2020,  మే 13 వ తేదీ నుండి ప్రపంచ నలుమూలల వివిధ దేశాల నుండి ప్రవాసాంధ్రులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంలో APNRTS కీలక పాత్ర పోషించింది. ఇప్పటివరకు దాదాపు ౩౦ కు పైగా దేశాల నుండి 250 విమానాలలో సుమారు 19000 పైగా ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి చేరుకున్నారని వెంకట్ ఎస్. మేడపాటి(APNRTS ఛైర్మన్) తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com