దోహా ఎక్స్పో 2021 పోస్ట్పోన్
- July 30, 2020
దోహా:స్టేట్ ఆఫ్ ఖతార్, ఇంటర్నేషనల్ హార్టికల్చరల్ ఎక్స్పో (ఎక్స్పో దోహా 2021)ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రీన్ డిజర్ట్, బెటర్ ఎన్విరాన్మెంట్ థీమ్ లో దీన్ని నిర్వహించనున్నారు. అక్టోబర్ 2023కి ఈ ఎక్స్పోని వాయిదా వేశారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చరల్ ప్రొడ్యూసర్స్ రికమండేషన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో అత్యవసర సమావేశం నిర్వహించి, వాయిదాపై నిర్ణయం తీసుకున్నారు. కాగా, మినిస్టర్ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ టుర్కి అల్ జుబై ఈ వాయిదా నిర్ణయాన్ని స్వాగతించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







