దోహా ఎక్స్పో 2021 పోస్ట్పోన్
- July 30, 2020
దోహా:స్టేట్ ఆఫ్ ఖతార్, ఇంటర్నేషనల్ హార్టికల్చరల్ ఎక్స్పో (ఎక్స్పో దోహా 2021)ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రీన్ డిజర్ట్, బెటర్ ఎన్విరాన్మెంట్ థీమ్ లో దీన్ని నిర్వహించనున్నారు. అక్టోబర్ 2023కి ఈ ఎక్స్పోని వాయిదా వేశారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చరల్ ప్రొడ్యూసర్స్ రికమండేషన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో అత్యవసర సమావేశం నిర్వహించి, వాయిదాపై నిర్ణయం తీసుకున్నారు. కాగా, మినిస్టర్ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ టుర్కి అల్ జుబై ఈ వాయిదా నిర్ణయాన్ని స్వాగతించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







