28 గంటల పాటు నీటి కొరతను ఎదుర్కోనున్న మస్కట్ వాసులు
- February 05, 2016
తాగునీటిని సరఫరా చేసే భారీ నీటిగోట్టం ఒకటి అకస్మాతుగా పేలిపోవడంతో అల్ సీబ్ విలయాట్ నివాశిథులకు మరో 28 గంటలపాటు నీటి కష్టాలు మొదలు కానున్నాయి. నేడు ( శుక్రవారం ) రాత్రి 8:30 గంటల నుంచి నీటి సరఫరా నిలిచిపోనుంది. ఉత్తర మరియు దక్షిణ మబెల సుర్ అల్ హదీద్, అల్ శరధి, అల్ మనుమా ప్రాంతాల నివాసితులకు ఈ నీటి కోత తప్పదని అధికారులు పేర్కొంటున్నారు. పేలిపోయిన నీటిగోట్టంను మరమ్మతు చేయడానికి కనీసం 24గంటలు సమయం పడుతుందని విద్యుత్ మరియు నీటి నియంత్రణ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









