ఈద్ అల్ అదా: వ్యాపారాలకు కరోనా వైరస్ గైడ్లైన్స్ జారీ
- August 01, 2020అబుధాబి:బిజినెస్ ఓనర్స్కి అబుదాబీ కరోనా వైరస్ గైడ్లైన్స్లను జారీ చేయడం జరిగింది. ఈద్ అల్ అదా నేపథ్యంలో పబ్లిక్ హెల్త్ని కాపాడే దిశగా ఈ నిబంధనల్ని రూపొందించారు. ఖచ్చితంగా షాపింగ్కి వచ్చేవారు సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా చూడాలి. కమర్షియల్ సెంటర్లు, ఔట్లెట్స్ వద్ద వీటిని మరింత జాగ్రత్తగా పాటించాల్సి వుటుంది. మాస్కులు, గ్లోవ్స్ ధరించడం తప్పనిసరి. ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు కూడా వుండాలి. స్టాఫ్ సైతం మాస్క్లు, గ్లోవ్స్ ధరించడం తప్పనిసరి. ఉద్యోగుల శరీర ఉష్ణోగ్రతల్ని చెక్ చేయాల్సి వుంటుంది. ఒకవేళ ఎవరికైనా అనుమానిత లక్షణాలు వుంటే హెల్త్ అథారిటీస్ని సంప్రదించాలి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!