ఫోన్, వ్యాలెట్ దొంగతనం: నిందితుడికి మూడేళ్ళ జైలు
- August 01, 2020మనామా:మొబైల్ ఫోన్ అలాగే వ్యాలెట్ని గ్రోసరీ స్టోర్ వర్కర్ నుంచి దొంగిలించిన నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది ఫస్ట్ క్రిమినల్ కోర్ట్. ఈస్ట్ రిఫ్ఫాలో ఈ ఘటన జరిగింది. ఇన్ స్టోర్ సెక్యూరిటీ కెమెరాల్లో ఈ దొంగతనం వెలుగు చూసింది. నిందితుడు పారిపోతున్న వాహనాన్ని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గురించిన పోలీసులు, అతన్ని అరెస్ట్ చేశారు. దొంగిలించిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను కారులో పారిపోయినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. విచారణలో ఆ కారు ఓ మహిళకు చెందినదిగా గుర్తించారు. ఆమె భర్త ఆ కారుని వినియోగిస్తున్నట్లు గురించారు. అయితే, ఆ వ్యక్తి తన సోదరుడు ఇన్టాక్సికేటింగ్ సబ్స్టాన్స్ ప్రభావంలో వున్నాడనీ, ఈ క్రమంలోనే ఇదంతా జరిగి వుండొచ్చని చెప్పారు. నిందితుడు, విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!