కువైట్: కమర్షియల్ విమానాల ఆపరేషన్స్ ప్రారంభం
- August 01, 2020కువైట్ సిటీ: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కమర్షియల్ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. టి4 టెర్మినల్ ద్వారా ప్రయాణీకులకు సేవలు అందించారు. లండన్ విమానాశ్రయానికి తొలి విమానం నడిచింది. పర్యాటకం నిమిత్తం తాము వెళుతున్నట్లు కొందరు ప్రయాణీకులు చెప్పారు. మరికొందరు మెడికల్ ట్రీట్మెంట్ నిమిత్తం వెళుతున్నట్లు వివరించారు. ఇంకొందరు, కరోనా నేపథ్యంలో వర్క్ ఆగిపోయిందనీ, ఆ నిమిత్తం వెళుతున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణానికి ముందు పీసీఆర్ టెస్ట్ అలాగే ఇన్స్యూరెన్స్ పాలసీని కువైట్ పౌరులకు తప్పనిసరి చేయడం జరిగింది. కతార్ అలాగే టర్కీ నుంచి రెండు విమానాలు ఎయిర్పోర్ట్కి వచ్చాయి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు