అల్యూమినియం ఉత్పత్తుల దొంగతనం: ఐదుగురి అరెస్ట్
- August 01, 2020
మనామా:సదరన్ పోలీస్, ఐదుగురు వ్యక్తిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 4,000 బహ్రెయినీ దినార్ల విలువైన అల్యూమినియం ఉత్పత్తుల్ని నిందితులు దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఓ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుల్ని అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా ఐదుగురు వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. విచారణ సందర్బంగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడగా, మిగిలిన వ్యక్తులు వాటిని అక్రమంగా విక్రించేందుకు పనిచేశారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







