సాయంత్రానికల్లా కమర్షియల్ స్టోర్స్ మూసివేయాలి..మస్కట్ మున్సిపాలిటి హెచ్చరిక
- August 02, 2020
మస్కట్:కరోనా వైరస్ నేపథ్యంలో రాత్రిళ్లు జనసంచారంపై నిషేధాన్ని కఠినంగా అమలు చేసే దిశగా మస్కట్ మున్సిపాలిటి తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మున్సిపాలిటి పరిధిలోని అన్ని వాణిజ్య కేంద్రాలు సాయంత్రం వేళ త్వరగా మూసివేయాలని ఆదేశించింది. రాత్రి జనసంచారంపై నిషేధం కొనసాగుతుండటంతో ప్రజలు అంతా 7 గంటల వరకల్లా తమ తమ ఇళ్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు త్వరగా ఇళ్లకు చేరుకునేలా అన్ని వాణిజ్య కేంద్రాలు సాయంత్రం త్వరగా మూసివేయాలని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపాలిటి అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?