సాయంత్రానికల్లా కమర్షియల్ స్టోర్స్ మూసివేయాలి..మస్కట్ మున్సిపాలిటి హెచ్చరిక
- August 02, 2020
మస్కట్:కరోనా వైరస్ నేపథ్యంలో రాత్రిళ్లు జనసంచారంపై నిషేధాన్ని కఠినంగా అమలు చేసే దిశగా మస్కట్ మున్సిపాలిటి తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మున్సిపాలిటి పరిధిలోని అన్ని వాణిజ్య కేంద్రాలు సాయంత్రం వేళ త్వరగా మూసివేయాలని ఆదేశించింది. రాత్రి జనసంచారంపై నిషేధం కొనసాగుతుండటంతో ప్రజలు అంతా 7 గంటల వరకల్లా తమ తమ ఇళ్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు త్వరగా ఇళ్లకు చేరుకునేలా అన్ని వాణిజ్య కేంద్రాలు సాయంత్రం త్వరగా మూసివేయాలని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపాలిటి అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







