భారత్ లో కరోనా విజృంభణ
- August 06, 2020
భారత దేశంలో కరోనా విజృంభణ భయంకరంగా ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, కరోనా మరణాలు సంభవించాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్ ప్రకారం ఒక్కరోజులోనే 900 పైగా కరోనా మరణాలు సంభవించాయి. గురువారం 918 మంది కరోనాతో మృతి చెందగా.. కొత్తగా 56,695 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా రోగుల సంఖ్య 19,61,357 చేరింది. అటు మరణాల సంఖ్య 40 వేలు మార్కును దాటింది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నప్పటకీ.. డెత్ రేటు తక్కువగా ఉండటం ఊరట కలిగిస్తుందని అందరూ ఇటీవల భావించారు. కానీ, గత కొన్న రోజులు కరోనా మరణాలు భారీగా నమోదు కావడంతో ఆందోళన కలిగిస్తుంది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..