బీరట్ బ్లాస్ట్పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఫారిన్ మినిస్టర్
- August 06, 2020
దోహా:డిప్యూటీ ప్రైవ్ు మినిస్టర్ అలాగే మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థని, లెబనాన్లోని బీరట్లో జరిగిన భారీ పేలుడుపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు లెబనీస్ ఫారిన్ మినిస్టర్ చార్బెల్ వెహ్బేతో మాట్లాడారు. లెబనాన్కి ఈ ప్రత్యేక సమయంలో ఖతార్ అండగా వుంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. లెబనాన్ మినిస్టర్, ఖతార్కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!