బీరట్ బ్లాస్ట్పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఫారిన్ మినిస్టర్
- August 06, 2020
దోహా:డిప్యూటీ ప్రైవ్ు మినిస్టర్ అలాగే మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థని, లెబనాన్లోని బీరట్లో జరిగిన భారీ పేలుడుపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు లెబనీస్ ఫారిన్ మినిస్టర్ చార్బెల్ వెహ్బేతో మాట్లాడారు. లెబనాన్కి ఈ ప్రత్యేక సమయంలో ఖతార్ అండగా వుంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. లెబనాన్ మినిస్టర్, ఖతార్కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







