వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో షేక్ మహమ్మద్
- February 06, 2016వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది యూఏఈ మరియు రూలర్ ఆఫ్ దుబాయ్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానమివ్వనున్నారు. సోమవారం జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో ఈ కార్యక్రమం జరగనుంది. షేక్ మహమ్మద్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాల్ని వెల్లడించారు. 3 వేల మంది పార్టిసిపెంట్లు, 125 గవర్నమెంట్స్ పాల్గొనే ఈ సమ్మిట్, ప్రపంచ స్థాయి నాయకులు భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిస్థితుల గురించి చర్చించుకోవడానికి వేదిక కానుంది. ఎడ్యుకేషన్, హెల్త్, సిటీస్ ఆఫ్ ది ఫ్యూచర్, గవర్నమెంట్ సర్వీసెస్ వంటి విభాగాల్లో వివిధ ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. ఫిబ్రవరి 8న సాయంత్రం 6.30 నిమిషాలకు సమాధానం ఇవ్వనున్నారు. దాదాపు గంటపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. యూఎస్ ప్రెసిడెంట్ బారక్ ఒబామా కూడా వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో ప్రసంగిస్తారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం