వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో షేక్ మహమ్మద్
- February 06, 2016
వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది యూఏఈ మరియు రూలర్ ఆఫ్ దుబాయ్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానమివ్వనున్నారు. సోమవారం జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో ఈ కార్యక్రమం జరగనుంది. షేక్ మహమ్మద్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాల్ని వెల్లడించారు. 3 వేల మంది పార్టిసిపెంట్లు, 125 గవర్నమెంట్స్ పాల్గొనే ఈ సమ్మిట్, ప్రపంచ స్థాయి నాయకులు భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిస్థితుల గురించి చర్చించుకోవడానికి వేదిక కానుంది. ఎడ్యుకేషన్, హెల్త్, సిటీస్ ఆఫ్ ది ఫ్యూచర్, గవర్నమెంట్ సర్వీసెస్ వంటి విభాగాల్లో వివిధ ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. ఫిబ్రవరి 8న సాయంత్రం 6.30 నిమిషాలకు సమాధానం ఇవ్వనున్నారు. దాదాపు గంటపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. యూఎస్ ప్రెసిడెంట్ బారక్ ఒబామా కూడా వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో ప్రసంగిస్తారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







