ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మరిన్ని గల్ఫ్ విమానాలు
- February 06, 2016
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ త్వరలో దుబాయ్, షార్జాలకు ఢిల్లీ నుండి విమానాల్ని ప్రవేశపెట్టనుంది. మే నుంచి ఈ సర్వీసులు ముంబై టు గల్ఫ్ రీజియన్కి ప్రారంభమవుతాయి. రస్ అల్ ఖైమాకి కూడా కొత్త విమానాల్ని నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వెల్లడించింది. రెండు కొత్త రూట్స్లో ఆరు కొత్త బోయింగ్ 737 ఎయిర్ క్రాఫ్ట్లను నడపనుంది ఈ సంస్థ. ఏప్రిల్ 7 నుంచి ముంబై టు దుబాయ్, షార్జాలకు విమానాల్ని నడిపేందుకు చర్యలు చేపడుతున్నారు. కేరళ నుంచి మిడిల్ ఈస్ట్కి ప్రస్తుతం నడుపుతున్న 96 సర్వీసుల సంఖ్యను 119కి పెంచాలన్నది సంస్థ లక్ష్యం. కోజికోడ్ నుంచి దుబాయ్కి నడుపుతున్న విమాన సర్వీసుల్ని డబుల్ చేయాలనే ఆలోచనలోనూ సంస్థ ఉంది. ఎయిర్లైన్స్ తమ న్యూ షెడ్యూల్లో భాగంగా కొచ్చి నుంచి దమ్మమ్ (సౌదీ అరేబియా), తిరువనంతపురం మరియు దుబాయ్లకు విస్తరించడం, అలాగే 930 ఉంచి 1116 సీట్లకు పెంచడం వంటి విషయాలతో దూసుకెళ్ళాలనుకుంటోంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







