2 పడక గదుల ఇళ్ల నిర్మాణం 6 నెలల్లో ..
- February 06, 2016సికింద్రాబాద్ పద్మారావునగర్లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల్లో విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. సీఎం కేసీఆర్ సూచనతో బల్దియాలో గెలిచిన వెంటనే కాలనీల్లో పర్యటిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. పేదలందరికీ 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. బస్తీ వాసులకు 6 నెలల్లో రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో లక్ష 2 పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..