లెబనాన్ పేలుడు బాధితులకు చేదోడుగా నిలిచిన బహ్రెయిన్
- August 07, 2020మనామా:లెబనాన్ రాజధాని బీరుత్ ప్రజలకు గల్ఫ్ దేశాలు తోడుగా నిలబడ్డాయి. భారీ పేలుడుతో తీవ్ర భయోత్పాత తరుణంలో వారికి తగిన సాయం అందిస్తూ మానవీయతను చాటుకుంటున్నాయి. సౌదీ నుంచి లెబనాన్ కు నిత్యావసరాలు, ఔషధ సామాగ్రితో విమానం బయల్దేరగా..ఇటు బహ్రెయిన్ కూడా బీరుత్ ప్రజలకు అవసరమైన సామాగ్రిని తరలించింది. అహారం, మెడిసిన్ తో పాటు భారీ పేలుడతో సర్వం కొల్పోయిన ప్రజలకు అవసరమైన సహాయకసామాగ్రిని ప్రత్యేక విమానంలో పంపించింది. ది రాయల్ హ్యూమనైటేరియన్ ఫౌండేషన్ అధికారులు ఈ సహాయక సామాగ్రి తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్