దుబాయ్:సైక్లింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కిన షేక్ మొహమ్మద్
- August 07, 2020దుబాయ్:దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్, ఎమిరేట్ అంతటా సైక్లింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దుబాయ్ వాటర్ కెనాల్ మీదుగా షేక్ మొహమ్మద్తోపాటు మరో 20 మంది సైక్లింగ్ చేస్తూ కన్పించారు. వీరంతా షేక్ జాయెద్ బ్రిడ్జిపైనున్న వాటర్ ఫౌంటెయిన్ ఫిక్చర్ వద్ద ఫొటోలకు పోజులిచ్చారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ కూడా ఈ ఫొటోల్ని షేర్ చేశారు.
తాజా వార్తలు
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు “బెస్ట్ పెవిలియన్ కంటెంట్” అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు