దుబాయ్:సైక్లింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కిన షేక్ మొహమ్మద్
- August 07, 2020
దుబాయ్:దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్, ఎమిరేట్ అంతటా సైక్లింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దుబాయ్ వాటర్ కెనాల్ మీదుగా షేక్ మొహమ్మద్తోపాటు మరో 20 మంది సైక్లింగ్ చేస్తూ కన్పించారు. వీరంతా షేక్ జాయెద్ బ్రిడ్జిపైనున్న వాటర్ ఫౌంటెయిన్ ఫిక్చర్ వద్ద ఫొటోలకు పోజులిచ్చారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ కూడా ఈ ఫొటోల్ని షేర్ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







