దుబాయ్:సైక్లింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కిన షేక్ మొహమ్మద్
- August 07, 2020
దుబాయ్:దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్, ఎమిరేట్ అంతటా సైక్లింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దుబాయ్ వాటర్ కెనాల్ మీదుగా షేక్ మొహమ్మద్తోపాటు మరో 20 మంది సైక్లింగ్ చేస్తూ కన్పించారు. వీరంతా షేక్ జాయెద్ బ్రిడ్జిపైనున్న వాటర్ ఫౌంటెయిన్ ఫిక్చర్ వద్ద ఫొటోలకు పోజులిచ్చారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ కూడా ఈ ఫొటోల్ని షేర్ చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు