దుబాయ్:సైక్లింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కిన షేక్ మొహమ్మద్
- August 07, 2020దుబాయ్:దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్, ఎమిరేట్ అంతటా సైక్లింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దుబాయ్ వాటర్ కెనాల్ మీదుగా షేక్ మొహమ్మద్తోపాటు మరో 20 మంది సైక్లింగ్ చేస్తూ కన్పించారు. వీరంతా షేక్ జాయెద్ బ్రిడ్జిపైనున్న వాటర్ ఫౌంటెయిన్ ఫిక్చర్ వద్ద ఫొటోలకు పోజులిచ్చారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ కూడా ఈ ఫొటోల్ని షేర్ చేశారు.
తాజా వార్తలు
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత
- అల్ షిందాఘా కారిడార్..104 నుండి 16 నిమిషాలకు తగ్గనున్న ట్రావెల్ టైం
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!