లెబనాన్ పేలుడు బాధితులకు చేదోడుగా నిలిచిన బహ్రెయిన్
- August 07, 2020
మనామా:లెబనాన్ రాజధాని బీరుత్ ప్రజలకు గల్ఫ్ దేశాలు తోడుగా నిలబడ్డాయి. భారీ పేలుడుతో తీవ్ర భయోత్పాత తరుణంలో వారికి తగిన సాయం అందిస్తూ మానవీయతను చాటుకుంటున్నాయి. సౌదీ నుంచి లెబనాన్ కు నిత్యావసరాలు, ఔషధ సామాగ్రితో విమానం బయల్దేరగా..ఇటు బహ్రెయిన్ కూడా బీరుత్ ప్రజలకు అవసరమైన సామాగ్రిని తరలించింది. అహారం, మెడిసిన్ తో పాటు భారీ పేలుడతో సర్వం కొల్పోయిన ప్రజలకు అవసరమైన సహాయకసామాగ్రిని ప్రత్యేక విమానంలో పంపించింది. ది రాయల్ హ్యూమనైటేరియన్ ఫౌండేషన్ అధికారులు ఈ సహాయక సామాగ్రి తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







