లెబనాన్ పేలుడు బాధితులకు చేదోడుగా నిలిచిన బహ్రెయిన్
- August 07, 2020మనామా:లెబనాన్ రాజధాని బీరుత్ ప్రజలకు గల్ఫ్ దేశాలు తోడుగా నిలబడ్డాయి. భారీ పేలుడుతో తీవ్ర భయోత్పాత తరుణంలో వారికి తగిన సాయం అందిస్తూ మానవీయతను చాటుకుంటున్నాయి. సౌదీ నుంచి లెబనాన్ కు నిత్యావసరాలు, ఔషధ సామాగ్రితో విమానం బయల్దేరగా..ఇటు బహ్రెయిన్ కూడా బీరుత్ ప్రజలకు అవసరమైన సామాగ్రిని తరలించింది. అహారం, మెడిసిన్ తో పాటు భారీ పేలుడతో సర్వం కొల్పోయిన ప్రజలకు అవసరమైన సహాయకసామాగ్రిని ప్రత్యేక విమానంలో పంపించింది. ది రాయల్ హ్యూమనైటేరియన్ ఫౌండేషన్ అధికారులు ఈ సహాయక సామాగ్రి తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
« Older Article రాష్ట్రంలో 5 లక్షల వీధి వ్యాపారులకు అండగా నిలిచేందుకు లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం
తాజా వార్తలు
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్