సౌదీ:అంబులెన్స్తోపాటు మాయమైన పేషెంట్
- August 07, 2020జెడ్డా: సౌదీ రెడ్ క్రిసెంట్ అథారిటీకి చెందిన అంబులెన్స్తో సహా రోగి మాయమైన ఘటన జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఆసుపత్రి ప్రాంగణంలో చోటు చేసుకుంది. సమీపంలోని ఫ్యూయల్ స్టేషన్ నుంచి అంబులెన్స్ని స్వాధీనం చేసుకోగా, నిందితుడైన పేషెంట్ ఆచూకీ మాత్రం తెలియలేదు. పేషెంట్, అంబులెన్స్ని దొంగిలించే సమయంలో అక్కడున్నవారు గమనించి, ఆ యత్నాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా, ఉపయోగం లేకుండా పోయింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి