సౌదీ:అంబులెన్స్తోపాటు మాయమైన పేషెంట్
- August 07, 2020
జెడ్డా: సౌదీ రెడ్ క్రిసెంట్ అథారిటీకి చెందిన అంబులెన్స్తో సహా రోగి మాయమైన ఘటన జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఆసుపత్రి ప్రాంగణంలో చోటు చేసుకుంది. సమీపంలోని ఫ్యూయల్ స్టేషన్ నుంచి అంబులెన్స్ని స్వాధీనం చేసుకోగా, నిందితుడైన పేషెంట్ ఆచూకీ మాత్రం తెలియలేదు. పేషెంట్, అంబులెన్స్ని దొంగిలించే సమయంలో అక్కడున్నవారు గమనించి, ఆ యత్నాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా, ఉపయోగం లేకుండా పోయింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







