తెలంగాణలో కొత్తగా 2,256 కరోనా కేసులు నమోదు
- August 08, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు రోజురోజు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,513కు చేరుకుంది. అటు, కొత్తగా 14మంది కరోనాతో మరణాలు సంభవించాయి. తాజాగా నమోదైన మరణాలతో.. కరోనా మృతుల సంఖ్య 615కు చేరుకుంది. ఇప్పటివరకూ 54,330 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 22,568 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటివరకు తెలంగాణలో 5,90,306 కరోనా టెస్టులు నిర్వహించారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







