మనామా నుండి హైదరాబాద్ చేరుకున్న ఛార్టర్డ్ విమానం
- August 08, 2020
మనామా:మనామా నుండి హైదరాబాద్ కు గురువారం 169 మంది ప్రయాణికులతో బయల్దేరి వెళ్లిన విమానం.గల్ఫ్ ఎయిర్ లైన్ నాల్గవ విమానం తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో భారత రాయబార కార్యాలయం సహకారంతో తో కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న తెలుగువారిని హైదరాబాద్ కు తరలించడం జరిగింది.ఈ విమానానికి సంబంధించి గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ లో ఇండియన్ ఎంబసీ సహకారంతో విశేష కృషి చేసిన హరి బాబు(TKS- అధ్యక్షులు),నోముల మురళి(ఉపాధ్యక్షులు) రాజ్ కుమార్( ట్రెజర్),ఎం బి రెడ్డి( జనరల్ సెక్రెటరీ),వంశీధర్( కల్చరల్ సెక్రటరీ),రమేష్ ( స్పోర్ట్స్ సెక్రెటరీ),ఫణి భూషణ్(మెంబర్షిప్ సెక్రెటరీ) మరియు తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?