మనామా నుండి హైదరాబాద్ చేరుకున్న ఛార్టర్డ్ విమానం
- August 08, 2020
మనామా:మనామా నుండి హైదరాబాద్ కు గురువారం 169 మంది ప్రయాణికులతో బయల్దేరి వెళ్లిన విమానం.గల్ఫ్ ఎయిర్ లైన్ నాల్గవ విమానం తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో భారత రాయబార కార్యాలయం సహకారంతో తో కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న తెలుగువారిని హైదరాబాద్ కు తరలించడం జరిగింది.ఈ విమానానికి సంబంధించి గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ లో ఇండియన్ ఎంబసీ సహకారంతో విశేష కృషి చేసిన హరి బాబు(TKS- అధ్యక్షులు),నోముల మురళి(ఉపాధ్యక్షులు) రాజ్ కుమార్( ట్రెజర్),ఎం బి రెడ్డి( జనరల్ సెక్రెటరీ),వంశీధర్( కల్చరల్ సెక్రటరీ),రమేష్ ( స్పోర్ట్స్ సెక్రెటరీ),ఫణి భూషణ్(మెంబర్షిప్ సెక్రెటరీ) మరియు తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







