మనామా నుండి హైదరాబాద్ చేరుకున్న ఛార్టర్డ్ విమానం

- August 08, 2020 , by Maagulf
మనామా నుండి హైదరాబాద్ చేరుకున్న ఛార్టర్డ్ విమానం

మనామా:మనామా నుండి హైదరాబాద్ కు గురువారం 169 మంది ప్రయాణికులతో బయల్దేరి వెళ్లిన విమానం.గల్ఫ్ ఎయిర్ లైన్ నాల్గవ విమానం తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో భారత రాయబార కార్యాలయం సహకారంతో తో కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న తెలుగువారిని హైదరాబాద్ కు తరలించడం జరిగింది.ఈ విమానానికి సంబంధించి గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ లో ఇండియన్ ఎంబసీ సహకారంతో విశేష కృషి చేసిన హరి బాబు(TKS- అధ్యక్షులు),నోముల మురళి(ఉపాధ్యక్షులు) రాజ్ కుమార్( ట్రెజర్),ఎం బి రెడ్డి( జనరల్ సెక్రెటరీ),వంశీధర్( కల్చరల్ సెక్రటరీ),రమేష్ ( స్పోర్ట్స్ సెక్రెటరీ),ఫణి భూషణ్(మెంబర్షిప్ సెక్రెటరీ) మరియు తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com