భారత్ ను సందర్సించనున్న షేక్ మొహమ్మద్ బిన్ జాయద్

- February 06, 2016 , by Maagulf
భారత్ ను  సందర్సించనున్న షేక్ మొహమ్మద్ బిన్ జాయద్

ఈ నెల 9 వ తేదీన ( బుధవారం ) అబుదాబీ, యు .ఎ.ఇ.సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్,కీరిటాదిపతి  షేక్ మొహమ్మద్ బిన్ జాయద్భారతదేశంలో అధికారిక పర్యటన జరపనున్నట్లు ' వమ్' అధికారిక వార్తా సంస్థ ట్విట్ చేసింది.
       

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com