బహ్రైన్, యు.ఎ.ఇ. దేశాల మధ్య బలమైన సంబంధాలు
- February 06, 2016
బహ్రైన్, యు.ఎ.ఇ. దేశాల మధ్య బలమైన సంబంధాలు నెలకొనాలని దుబాయ్ యువరాజు షేక్ హిమ్దన్ బిన్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తొఉమ్ శుక్రవారం బహ్రైన్ సందర్శించారు. గౌరవనీయ హమద్ దారుడ్య పోటీల కప్పు ఏర్పాటును పరిశీలించేందు విచ్చేశారు. ఈ సందర్భంగా బహెరిన్ రాజ్య ప్రతినిధి,యువజన వ్యవహారాల శాఖాదిపతి షేక్ నస్సేర్ బిన్ హమ్మాద్ అల్ ఖలీఫా ఘన స్వాగతం పలికారు. ప్రస్తుత సీజన్లో అత్యంత ప్రతిష్టాకరమైన గుర్రాల రేసుల ఏర్పాట్లను పరిశీలన చేశారు.బహెరిన్ గుర్రపు పందెంలో పాల్గొనే రైడెర్స్ దుబాయ్ యువరాజు షేక్ హిమ్దన్ బిన్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తొఉమ్ కీర్తించి ఇరు దేశాల మైత్రీని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









