ప్రజా పార్కింగ్ కోసం భూముల కొనుగోలు
- February 06, 2016
పెరుగుతున్న పార్కింగ్ సమస్యలను అధిగమించడానికి ప్రజల కోసం స్థలాల కోసం ' ఉమ్మ్ అల్ హస్సం 'ప్రాంతంలో భూముల కొనుగోలు కోసం ఒక మిలియన్ బి.డి.ల కన్నా ఎక్కువ మొత్తాన్ని ఇందుకోసం ఖర్చు చేయనున్నట్లు పనులు , పురపాలక వ్యవహారాల పట్టణ శాఖ ఇటీవల ఒక ప్రకటన చేసింది. దీనికి 8 ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఉపక్రమిస్తున్నారు. ఈ స్థలాలను ప్రజల పార్కింగ్ అవసరాల నిమిత్తం ఉపయోగించనున్నారు. ఈ చర్య ద్వారా 343 వాహానాలను పార్కింగ్ చేసుకొనేందుకు వీలు కలుగుతుంది.పార్కింగ్ ఇబ్బందుల పై ఒక సమగ్ర అధ్యయనం సైతం జరిగింది. ఈ ప్రాజెక్ట్ భారీ వ్యయంతో కూదుకొన్నదని కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యంతో బహుళ అంతస్థుల పార్కింగ్ భవనం నిర్మించేందుకు ఈ రంగంలో పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!







