మస్కట్ ఫెస్టివల్లో పసిపిల్లలతో జాగ్రత్త
- February 06, 2016
మస్కట్ ఫెస్టివల్కి విచ్చేసే విజిటర్స్ తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఫెస్టివల్ని సందర్శించే క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అశ్రద్ధ చేస్తున్నారనీ, తద్వారా పిల్లలు తప్పి పోతున్నారనీ, ఫెస్టివల్ నిర్వాహకులు అలాంటి పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ, పది మంది పిల్లల కంటే ఎక్కువమంది తప్పిపోయిన సందర్భాల్లో వారిని ఎక్కువసేపు మేనేజ్ చేయడం కష్టమవుతోందని పోలీసు అధికారులు చెప్పారు. తప్పిపోయిన పిల్లలకు సంబంధించి వెంటనే తల్లిదండ్రులు, ఫెస్టివల్ నిర్వాహకుల్ని సంప్రదిస్తే పట్టుకోవడం తేలికవుతుందని వివరించారు. పిల్లలకు తగిన ఆహారం ఇచ్చినా, ధైర్యం చెప్పినా తల్లిదండ్రుల కోసం ఏడుస్తుంటారని నిర్వాహకులు తెలిపారు. వీకెండ్స్లో ఒక్కోసారి 60 మంది పిల్లల వరకు తప్పిపోయిన ఘటనలు ఉంటున్నాయని పోలీసులు వెల్లడించారు. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 వరకు మస్కట్ ఫెస్టివల్ నిర్వహించబడుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







