ఖతార్ లో కొత్తగా 384 కరోనా కేసులు
- August 11, 2020
దోహా:ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్ట్ 11న దేశంలో కొత్తగా 384 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.331 మంది రికవర్ అయ్యారు.కాగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో మొత్తంగా 1,13,646 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వాటిల్లో 3,134 యాక్టివ్ కేసులున్నాయి.ఇప్పటిదాకా మొత్తం 188 మంది ప్రాణాలు కోల్పోయారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో డెలివరీ మోటార్ బైక్ల నియంత్రణకు అధ్యయనం..!!
- దుబాయ్ ఫ్లైట్ ఎక్కే గంటల ముందు..కేరళలో దంపతులు అనుమానస్పద మృతి..!!
- ఏప్రిల్లో అబ్షర్ లో 16.5 మిలియన్లకు పైగా ఎలక్ట్రానిక్ లావాదేవీలు..!!
- జి.వి.శ్రీనివాస్ ను ఘనంగా సత్కారించిన ISC ఒమన్..!!
- వ్యక్తిగత డేటా షేరింగ్ చెక్లిస్ట్ ను ప్రారంభించిన NCSA..!!
- జూన్ 4 నుండి కువైట్ కు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- 10 లెబనీస్ గ్రామాల ఇళ్లను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిక
- ఇదేం ప్రవర్తన.. గోళ్లు గిల్లుకుంటూ..నవ్వుతూ కనిపించిన పోలీస్ అధికారిని..
- తెలంగాణకు వర్ష సూచన..చల్లబడనున్న వాతావరణం!
- యూఏఈలోని వివిధ ఎమిరేట్స్లో పండుగ ప్రార్థనల సమయాలు ఇవే!









