పూరీని ప్రధాని నరేంద్ర మోదీ నేడు సందర్శించనున్నారు
- February 06, 2016
ఒడిశాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరీని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సందర్శించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని శ్రీక్షేత్రంలో జగన్నాథుడిని దర్శించుకున్న అనంతరం పరదీప్లో ఐఓసీఎల్ నిర్మించిన చమురుశుద్ధి కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తారు. మోదీ తొలుత జట్నిలోని నైజర్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) సందర్శిస్తారు. అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి శ్రీక్షేత్రానికి వెళతారు. గంటపాటు శ్రీక్షేత్రంలో ఉంటారు.ఆ తర్వాత పరదీప్కు, అక్కడి నుంచి భువనేశ్వర్కు వెళతారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







