ఇకపై ట్యాక్సీల్లో ముగ్గురు ప్రయాణీకులకు అవకాశం
- August 19, 2020
కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ట్రాఫిక్ సెక్టార్స్కి కీలకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ట్యాక్సీల్లో ఇకపై ముగ్గురు ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. గురువారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం టాక్సీల్లో ఒకే ఒక్క ప్రయాణీకుడికి అనుమతిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. కాగా, పలు ట్యాక్సీ కంపెనీలు, ప్యాసింజర్ల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఆ ఫలితంగా మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక ట్రిప్లో ముగ్గురు ప్రయాణీకుల్ని ట్యాక్సీల్లో ఎక్కించుకోవచ్చని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!