రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో వర్క్ మినిస్టర్ తనిఖీ
- August 19, 2020
మనామా:వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్టర్ ఇంజనీర్ ఇస్సా మ్ ఖలాఫ్, అల్ లాజ్వి హౌసింగ్ డెవలప్మెంట్ వైపుగా వెళ్ళే రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో తనిఖీలు నిర్వహించారు. జూన్లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు విలువ 5.1 మిలియన్ బహ్రెయినీ దినార్లు. హమాద్ టౌన్లో ఈ ప్రాజెక్టు చేపట్టారు. మినిస్టర్ వెంట వర్క్స్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ అహ్మద్ అల్ ఖయ్యాత్, రోడ్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ హుడా ఫాక్రో, రోడ్ ప్రాజెక్ట్స్ మరియు మెయిన్టెనెన్స్ డైరెక్టర్ సయ్యద్ బదర్ అలావి అలాగే రోడ్స్ ప్లానింగ్ మరియు డిజైన్ డైరెక్టర్ ఇంజనీర్ మహా ఖలీఫా హమాదా వున్నారు. ఈ ప్రాజెక్టు మెయిన్ రోడ్ నెట్వర్క్లో అతి కీలకమైనదనీ, ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు ఈ ప్రాజెక్ట్తో చెక్ పెట్టవచ్చునని అన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







