రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో వర్క్ మినిస్టర్ తనిఖీ
- August 19, 2020
మనామా:వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్టర్ ఇంజనీర్ ఇస్సా మ్ ఖలాఫ్, అల్ లాజ్వి హౌసింగ్ డెవలప్మెంట్ వైపుగా వెళ్ళే రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో తనిఖీలు నిర్వహించారు. జూన్లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు విలువ 5.1 మిలియన్ బహ్రెయినీ దినార్లు. హమాద్ టౌన్లో ఈ ప్రాజెక్టు చేపట్టారు. మినిస్టర్ వెంట వర్క్స్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ అహ్మద్ అల్ ఖయ్యాత్, రోడ్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ హుడా ఫాక్రో, రోడ్ ప్రాజెక్ట్స్ మరియు మెయిన్టెనెన్స్ డైరెక్టర్ సయ్యద్ బదర్ అలావి అలాగే రోడ్స్ ప్లానింగ్ మరియు డిజైన్ డైరెక్టర్ ఇంజనీర్ మహా ఖలీఫా హమాదా వున్నారు. ఈ ప్రాజెక్టు మెయిన్ రోడ్ నెట్వర్క్లో అతి కీలకమైనదనీ, ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు ఈ ప్రాజెక్ట్తో చెక్ పెట్టవచ్చునని అన్నారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









