ఖతార్ లో కొత్తగా 257 కరోనా కేసులు నమోదు

- August 21, 2020 , by Maagulf
ఖతార్ లో కొత్తగా 257 కరోనా కేసులు నమోదు

దోహా‌:ఖతార్ మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్ట్‌ 21న దేశంలో కొత్తగా 257 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.292 మంది రికవర్‌ అయ్యారు.ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో మొత్తంగా 1,16,481 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వాటిల్లో 3,072 యాక్టివ్‌ కేసులున్నాయి .ఇప్పటిదాకా మొత్తం 193 మంది ప్రాణాలు కోల్పోయారు మరియు 1,13,216 రికవరీ అయ్యారు. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com