కువైట్ క్యాబినెట్:పాక్షిక కర్ఫ్యూ ఆగస్టు 30న ఎత్తివేత
- August 21, 2020
కువైట్ సిటీ:ఆగస్టు 30, ఆదివారం తెల్లవారుజామున 3:00 గంటల నుండి కువైట్ దేశంలోని అన్ని ప్రాంతాలలో కర్ఫ్యూను ముగిస్తునట్టు మంత్రి మండలి ప్రకటించింది.
ప్రైవేటు గృహాలతో సహా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ప్రదేశాలలో వివాహ పార్టీలను నిషేధించడం కొనసాగించాలని మంత్రుల మండలి నిర్ణయించింది.విందులు, రిసెప్షన్లు లేదా అంత్యక్రియల వేడుకలు నిర్వహించడం నిషేధించడాన్ని కొనసాగించాలని కౌన్సిల్ నిర్ణయించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







