యూఏఈ లో కొత్తగా 390 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
- August 23, 2020
యూఏఈ:యూఏఈ లో మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ప్రివెన్షన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్ట్ 23న దేశంలో కొత్తగా 390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.80 మంది కోలుకున్నారు.కాగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో మొత్తంగా 67,007 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వాటిల్లో 8,144 యాక్టివ్ కేసులున్నాయి.ఇప్పటిదాకా 58,488 మంది పూర్తిగా కోలుకున్నారు మరియు 375 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







